టి.ఎన్.విశ్వనాథరెడ్డి

చిత్తూరు నుండి మొదటి లోక్‌సభకు ఎన్నికైన నాయకుడు

టి.ఎన్.విశ్వనాథరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభకు, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభ ఎన్నికయ్యారు.[1]

టి.ఎన్.విశ్వనాథరెడ్డి

పదవీ కాలం
1952-57; 1957-62
నియోజకవర్గం చిత్తూరు; రాజంపేట

వ్యక్తిగత వివరాలు

జననం (1919-07-01) 1 జూలై 1919 (age 105)
మదనపల్లి, చిత్తూరు జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి పుష్పవేణమ్మ
సంతానం 3; 1 కుమారుడు, 2 కుమార్తెలు
మతం హిందూమతం
వెబ్‌సైటు [1]

ఇతడు 1919 జూలై 1 తేదీన మదనపల్లిలో జన్మించాడు. వీరు మద్రాసులోని లయోలా కళాశాల లోను, మద్రాసు క్రిస్టియన్ కళాశాల లోను చదువుకున్నారు. 1944 సంవత్సరంలో పుష్పవేణమ్మను వివాహం చేసుకున్నారు. వీరికు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

ఇతడు చైనా, థాయిలాండ్, బర్మా దేశాలను సందర్శించారు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-22. Retrieved 2014-02-13.