మునసబుపేట (శ్రీకాకుళం మండలం)
మునసబుపేట, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలానికి చెందిన గ్రామం. ఇది సింగుపురం పంచాయితీకి చెందిన గ్రామం.
ఇది శ్రీకాకుళం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఎన్ హెచ్ 16 రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామం. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వెళ్తుంటే రోడ్డుకు కుడివైపు ఊరు ఉంటే ఎడమవైపు శ్రీకాకుళం లో గుర్తింపు పొందిన గాయత్రి కళాశాల ఉంటుంది. ఇక్కడ గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజి మెంటు కళాశాల, బి.యిడి కళాశాల (గురజాడ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్) ఉన్నాయి.
మూలాలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |