వీరభద్రుడు (సినిమా)

వీరభద్రుడు 1984 మార్చి 9న విడుదలైన తెలుగు సినిమా. జె.కె.ఫిలింస్ పతాకం కింద జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. విజయశాంతి, మాదాల రంగారావులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

వీరభద్రుడు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
తారాగణం విజయశాంతి ,
మాదాల రంగారావు
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ జె.కె.. ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • మాదాల రంగారావు
  • కార్తీక్
  • విజయశాంతి
  • నూతన్ ప్రసాద్

సాంకేతిక వర్గం

మార్చు
  • సంభాషణలు: ముళ్ళపూడి వెంకటరమణ
  • సంగీతం: ఇళయరాజా
  • సినిమాటోగ్రఫీ: కోటేశ్వరావు
  • కూర్పు: సుబ్బారావు
  • నిర్మాత: జయకృష్ణ
  • దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి

పాటలు

మార్చు
  • ఈ వీరభద్రుడు ఈ ఊరికొక్కడ
  • నువ్వే లేత నవ్వై - ఇళయరాజా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వేటూరి

మూలాలు

మార్చు
  1. "Veerabhadrudu (1984)". Indiancine.ma. Retrieved 2024-11-25.

బాహ్య లంకెలు

మార్చు